చంద్రబాబు కోసం... రిషికేశ్ వద్ద గంగా తీరంలో యాగం జరిపించిన కేశినేని నాని... ఫొటోలు ఇవిగో!
- స్కిల్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్
- కుటుంబ సమేతంగా యాగంలో పాల్గొన్న కేశినేని నాని
- సోషల్ మీడియాలో ఫొటోలను పంచుకున్న టీడీపీ ఎంపీ
దీనికి సంబంధించిన ఫొటోలను కేశినేని నాని సోషల్ మీడియాలో పంచుకున్నారు. చంద్రబాబు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలంటూ హృదయపూర్వకంగా ప్రార్థించానని కేశినేని నాని వెల్లడించారు. ఈ యాగంలో కేశినేని నాని కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నారు.

