భువనేశ్వరి, బ్రాహ్మణిలు కూడా బంద్ పాటించలేదు!: రోజా చురకలు
- చంద్రబాబు భార్య, లోకేశ్ భార్య కూడా బంద్ పాటించలేదన్న రోజా
- బంద్ లేదు.. బొంద లేదు.. బార్లా తెరుచుకున్న హెరిటేజ్ సంస్థ అని వ్యాఖ్య
- వారి కుటుంబ వ్యాపారం బాగుండాలి.. ఇతరులు బంద్ పాటించాలా? అని ప్రశ్న
'చంద్రబాబు భార్య (భువనేశ్వరి), లోకేష్ భార్య (బ్రాహ్మణి) కూడా ఆ బంద్ పాటించలేదు.. బంద్ లేదు.. బొంద లేదు.. అని బార్లా తెరుచుకున్న హెరిటేజ్ సంస్థలు. చంద్రబాబు కుటుంబానికి వాళ్ళ వ్యాపారం బాగుండాలి.. ఆయన కోసం ఇతరులు మాత్రం బంద్ పాటించాలా..? వీరి నైజం తెలుసు కాబట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బంద్ని విఫలం చేశారు.' అని ట్వీట్ చేశారు.