ఎన్నికల కమిటీని ప్రకటించిన కాంగ్రెస్.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు
- లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో 16 మందితో ఎన్నికల కమిటీని ప్రకటించిన కాంగ్రెస్
- తెలుగు రాష్ట్రాల నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చోటు
- కమిటీలో ఖర్గే, సోనియా, రాహుల్, అంబికా సోని, అధిర్ రంజన్ తదితరులు
కమిటీ సభ్యులు వీరే.... మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, అంబికా సోనీ, అధిర్ రంజన్ చౌదరి, సల్మాన్ ఖుర్షీద్, మధుసూదన్ మిస్త్రీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీఎస్ సింగ్ ఢియో, కేజే జార్జ్, ప్రీతమ్ సింగ్, మొహమ్మద్ జవెద్, అమీ యజ్నిక్, పీఎల్ పునియా, ఓంకార్ మార్కమ్, కేసీ వేణుగోపాల్.