అభిమానుల్లో టెన్షన్.. భారత్-పాక్ మ్యాచ్కు వానతో అంతరాయం తప్పదా..?
- ఆసియా కప్లో భాగంగా దాదాపు 4 ఏళ్ల తరువాత శనివారం భారత్-పాక్ మ్యాచ్
- దాయాది దేశాల ప్రజలతో పాటూ యావత్ క్రికెట్ ప్రపంచం మ్యాచ్ కోసం ఎదురుచూపులు
- శనివారం జరిగే మ్యాచ్కు వాన ముప్పు ఉందన్న వాతావరణ శాఖ
- వాన పడే చాన్స్ 90 శాతం ఉందన్న ప్రకటనతో అభిమానుల్లో టెన్షన్
ఇదిలా ఉంటే, ఆసియా కప్లో పాల్గొనేందుకు టీమిండియా బుధవారం శ్రీలంకకు చేరుకుంది. కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ సహా టీం సభ్యులందరూ ప్రత్యేక బస్సులో ఎయిర్పోర్టు నుంచి హోటల్కు వెళ్లారు. ఇక సెప్టెంబర్ 2న పాకిస్థాన్తో జరిగే మ్యాచ్తో భారత్ ఈ టోర్నమెంట్లో రంగంలోకి దిగుతుంది.