మహేశ్–రాజమౌళి సినిమా గురించి మరో లీక్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్
- ఇది ఆఫ్రికన్ అడ్వెంచర్ సినిమా అన్న రచయిత
- సినిమాలో హాలీవుడ్ నటులకూ ఆస్కారం ఉందని వెల్లడి
- వచ్చే ఏడాది సెట్స్పైకి వెళ్లనున్న చిత్రం
కాగా, ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో మొదలయ్యే అవకాశం ఉంది. వచ్చే ఏడాది సెట్స్ మీదకు వెళ్తుందని సమాచారం. 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేశ్ బాబు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ‘గుంటూరు కారం’ సినిమాతో బిజీగా ఉన్నాడు. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ సినిమా కంప్లీట్ అవ్వగానే మహేశ్.. రాజమౌళి సినిమాపైనే పూర్తి ఫోకస్ పెట్టనున్నారు.