వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎవరితో పొత్తు ఉంటుందో చెప్పిన జీవీఎల్
- మోదీ చెప్పే సమాధానం వినే ధైర్యం విపక్షాలకు లేదన్న జీవీఎల్
- అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఓటింగ్లో పాల్గొనకుండా పారిపోయాయని వ్యాఖ్య
- రాహుల్ గాంధీ అచ్చం రోమియో గాంధీలా ప్రవర్తించారని ఎద్దేవా
- జనసేనతో మాత్రమే పొత్తు ఉంటుందని వెల్లడి
అవిశ్వాస తీర్మానం పెట్టిన విపక్షాలే ఓటింగ్లో పాల్గొనకుండా పారిపోయాయన్నారు. రాహుల్ గాంధీ అచ్చం రోమియో గాంధీలా ప్రవర్తించారని ఎద్దేవా చేశారు. యూపీఏ పేరును ఇండియాగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు.