ఫ్లైఓవర్ పైనుంచి పడి హైదరాబాదీ యువకుడి మృతి
- ఆదివారం రాత్రి గచ్చిబౌలి ఫ్లైఓవర్పై జరిగిన ప్రమాదం
- బైక్పై వేగంగా వెళుతూ డివైడర్ను ఢీకొట్టిన యువకుడు
- ఒకరు ఘటనాస్థలంలోనే మృతి, వెనక కూర్చున్న వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స
ప్రమాద తీవ్రతకు మధు(25) అనే యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ మరో యువకుడికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మధు గచ్చిబౌలిలో నివసిస్తుంటాడని పోలీసులు తెలిపారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలిపారు.