వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు ఇంజిన్లో మంటలు.. వీడియో ఇదిగో!
- భోపాల్ నుంచి ఢిల్లీ వెళ్తున్న రైలులో ప్రమాదం
- అప్రమత్తమై రైలును కేథోరా స్టేషన్లో నిలిపేసిన లోకోపైలట్
- మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రైలు ఇంజిన్ వద్ద చెలరేగిన మంటలను అదుపు చేశారు. ఇంజిన్కు మంటలు అంటుకోవడంతో రైలు ఆపిన వెంటనే ప్రయాణికులు కిందికి దిగి పక్కనే కూర్చున్నారు. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.