1995 తర్వాత ఇదే అత్యంత ఘోర రైలు ప్రమాదం!
- మృతుల సంఖ్యాపరంగా మూడో భయంకరమైన రైలు ప్రమాదం
- 1981లో భాగమతి, 1995లో ఫిరోజాబాద్లో ఘోర రైలు ప్రమాదాలు
- మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
బాలాసోర్లో ఒడిశా రైలు ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. ప్రమాదానికి గల కారణాలను పరిశోధించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.