కర్ణాటక ఫలితాలపై సిద్ధరామయ్య స్పందన
- సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న మాజీ ముఖ్యమంత్రి
- 120 సీట్లకు పైగా గెలుచుకుంటామని వెల్లడి
- బీజేపీపై ప్రజలు నమ్మకం కోల్పోయారన్న కాంగ్రెస్ సీనియర్ నేత
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, తమకు ఎవరి మద్దతూ అవసరం లేదని చెప్పారు. బీజేపీపై, ఆ పార్టీ అవినీతి పాలనపై ప్రజలు విసిగిపోయారని అన్నారు. కర్ణాటకలో మత రాజకీయాలు పనిచేయలేదని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు.