అలియాభట్ వంటిపై లక్ష ముత్యాలతో రూపొందించిన వస్త్రం
- భారత్ లో ప్రత్యేకంగా తయారు చేయించిన గౌన్
- ఎంతో అందంగా ఉన్నావంటూ కత్రినా, కరీనా ప్రశంసలు
- నల్లటి గౌన్ లో మెరిసిన ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ
ఎంతో అందంగా, చూడ చక్కగా ఉన్నావంటూ కత్రినా కైఫ్, కరీనా కపూర్, జాన్వీ కపూర్ అలియాభట్ ను మెచ్చుకున్నారు. మరోవైపు ఇదే కార్యక్రమంలో దేశంలోనే అత్యధిక సంపద కలిగిన పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ కుమార్తె ఈశా అంబానీ సైతం దర్శనమిచ్చారు. నల్లటి గౌన్, ముత్యాలు, రాళ్లు పొదిగిన అంచుతో మెరుస్తూ ఉన్న దాన్ని ధరించారు.