ముంబై మహిళల జట్టు జెర్సీతో బరిలోకి దిగనున్న రోహిత్ సేన
- ఈ రోజు వాంఖడేలో కోల్ కతా నైట్ రైడర్స్ తో ముంబై పోరు
- అందరికీ విద్య, క్రీడల పేరిట ముంబై యాజమాన్యం ప్రత్యేక చొరవ
- 19 వేల మంది బాలికలకు స్టేడియంలో ఉచిత అనుమతి
ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 19 వేల మంది బాలికలను ఉచితంగా స్టేడియంలో అనుమతించనుంది. యాజమాన్యం తీసుకున్న ఈ చొరవతో బాలికలు క్రీడలను కెరీర్ గా ఎంచుకునేలా ప్రోత్సహిస్తుందని ముంబై పురుషుల జట్టు ప్రధాన కోచ్ మార్క్ బౌచర్, బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్, మహిళల జట్టు బౌలింగ్ కోచ్ ఝులన్ గోస్వామి అభిప్రాయపడ్డారు.