ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ కు నాలుగో స్వర్ణం
- 75 కిలోల కేటగిరీలో లవ్లీనా బోర్గోహైన్ కు స్వర్ణం
- ఫైనల్ బౌట్లో ఆసీస్ బాక్సర్ పై విజయం
- ఇప్పటికే స్వర్ణాలు గెలిచిన నీతూ ఘంఘాస్, స్వీటీ బూరా, నిఖత్ జరీన్
- ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో భారత్ జోరు
ఈ చాంపియన్ షిప్ లో ఇప్పటికే నీతూ ఘంఘాస్ (48 కిలోలు), స్వీటీ బూరా (81 కిలోలు), నిఖత్ జరీన్ (50 కిలోలు) పసిడి పతకాలు గెలిచారు. 2006 నుంచి ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ లలో భారత్ కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన.