'దాస్ క ధమ్కీ' (మూవీ రివ్యూ)

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ దాఖలు చేసిన నాలుగో అనుబంధ చార్జిషీటును రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. మే 4వ తేదీన లిక్కర్ స్కాం మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ నాలుగో అనుబంధ చార్జిషీటును దాఖలు చేసింది. ఈ అనుబంధ చార్జిషీటులో ప్రధానంగా ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాపై అభియోగాలు మోపింది. లిక్కర్..
భాగ్యనగరంలోని ట్యాంక్ బండ్ ను పర్యాటకులు అపరిశుభ్రంగా తయారు చేస్తున్నారు.రాత్రి వేళల్లో తినుబండారాలకు సంబంధిన పదార్థాలను, కేకులను ఇతరత్రా వ్యర్థాలను అక్కడే ఇష్టం వచ్చినట్లు పడేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం అపరిశుభ్రంగా మారడంతో పాటు ఉదయం వాకింగ్ కోసం, ప్రకృతిని ఆస్వాదించేందుకు వచ్చే వారికి ఇబ్బందిని కలిగిస్తోంది. ఈ విషయం ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి వచ్చింది...
అలనాటి నాయిక మంజుల వారసురాలిగా వనిత విజయ్ కుమార్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తమిళంలో కొన్ని సినిమాలు చేసిన ఆమె, ఆ తరువాత తెలుగు తెరకి 'దేవి' సినిమాతో పరిచయమయ్యారు. అదే తెలుగులో ఆమె చేసిన చివరి సినిమా కూడా. ఆ సినిమాకి నిర్మాతగా వ్యవహరించిన ఎమ్మెస్ రాజు, దర్శకుడిగా 'మళ్లీ పెళ్లి' సినిమాలో ఆమెకి అవకాశం..
తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) ప్రశ్నాపత్రాల లీక్ వ్యవహారంలో ఆసక్తికర అంశం వెల్లడైంది. నిందితుల్లో ఒకరు టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలకు జవాబుల కోసం చాట్ జీపీటీని వినియోగించినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. పెద్దపల్లిలోని తెలంగాణ స్టేట్ నార్త్ డిస్కంలో డివిజనల్ ఇంజినీర్ గా పనిచేస్తున్న పూల రమేశ్ (35) టీఎస్ పీఎస్సీ..
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా రెజ్లర్లు ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజుల కిందట పార్లమెంటుకు ర్యాలీ తీసేందుకు ప్రయత్నించడం, పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడం, కేసులు పెట్టడం తెలిసిందే...
బీజేపీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు సుజనా చౌదరికి నేషనల్ మెడికల్ కౌన్సిల్ షాక్ ఇచ్చింది. ఆయనకు చెందిన మెడికల్ కాలేజీ గుర్తింపును రద్దు చేసింది. ఈ విద్యా సంవత్సరానికి (2023-24) గాను అడ్మిషన్లను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ శివార్లలోని ఘన్ పూర్ లో మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట..
రెండు నెలలపాటు క్రికెట్ లవర్స్ ను అలరించిన ఐపీఎల్.. అదిరిపోయే క్లైమాక్స్ తో ముగిసింది. సోమవారం అర్ధరాత్రి ముగిసిన ఫైనల్ పోరులో గుజరాత్ టైటాన్స్ను చెన్నై సూపర్ కింగ్స్ ఓడించి.. కప్ను తన ఖాతాలో వేసుకుంది. ఇదంతా ఒకెత్తు అయితే.. ఫుడ్ సరఫరా సంస్థ స్విగ్గీకి వచ్చిన బిర్యానీ ఆర్డర్లు ఒకెత్తు.ఈ ఐపీఎల్..
ఆరు ప్యాలెస్లు, భారతీ సిమెంట్స్, సండూర్ పవర్స్ సహా పదహారు కంపెనీలు ఉన్న ముఖ్యమంత్రి జగన్ పేదవాడు ఎలా అవుతాడో చెప్పాలని మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. 2004 ఎన్నికల సమయంలో హైదరాబాద్ లోని 1.73 కోట్ల విలువ కలిగిన ఇల్లును అమ్ముకోవడానికి సిద్ధమైన వ్యక్తి తక్కువ సమయంలోనే లక్షల కోట్లు..
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి. ఈరోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభమయినప్పటి నుంచి మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాల్లో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 123 పాయింట్లు పెరిగి 62,969కి చేరుకుంది. నిఫ్టీ 35 పాయింట్లు లాభపడి 18,634 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్..
బాలకృష్ణ కథానాయకుడిగా ఆయన 108వ సినిమా రూపొందుతోంది. సాహు గారపాటి - హరీశ్ పెద్ది ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. బాలయ్య సరసన నాయికగా తమన్నా నటిస్తుంటే, ఆయన కూతురుగా శ్రీలీల కనిపించనుంది.ఈ సినిమాకి ఇంతవరకూ..
ఏపీలోని పలు జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ మధ్యాహ్నం వరకు విపరీతమైన వేడిమి, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు... మారిన వాతావరణ పరిస్థితులు ఉపశమనం కలిగించాయి. కమ్ముకు వచ్చిన మేఘాలు, ఈదురు గాలులు, వర్షంతో వాతావరణం చల్లబడింది. నెల్లూరులో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పలు చోట్ల కటౌట్లు కూలిపోయాయి... ఫ్లెక్సీలు ధ్వంసం అయ్యాయి. నెల్లూరు..
నాలుగేళ్ల జగన్ పాలనలో ఏపీ నాశనం అయిందని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. ప్రజా వేదిక కూల్చివేతతో పాలనను ప్రారంభించిన జగన్... విధ్వంసకర విధానాలతో పాలనను కొనసాగిస్తున్నారని అన్నారు. టీడీపీ మినీ మేనిఫెస్టో వైసీపీ నేతల గుండెల్లో గుబులు రేపుతోందని చెప్పారు. తమ మేనిఫెస్టో ప్రజల్లో సంచలనం రేకెత్తిస్తోందని... దీన్ని తట్టుకోలేక..
మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోతో వైసీపీ నేతలు గింగిరాలు తిరుగుతున్నారని, అందుకే చంద్రబాబు, లోకేశ్ పై పిచ్చివాగుడు వాగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ విమర్శించారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ మేనిఫెస్టో టిష్యూ పేపర్ లాంటిదని, దాన్ని ప్రజలు ఏనాడో చించేశారని విమర్శించారు.మాయల పకీర్ కారుమూరి..
బ్లాక్ క్యాట్ కమెండోలను తీసేస్తే చంద్రబాబు ఫినిష్... దేశంలో ఇంకెవరికీ ముప్పు లేదా, ఇంకెవరికీ బెదిరింపులు రావడంలేదా... వాళ్లందరికీ లేని బ్లాక్ క్యాట్ భద్రత చంద్రబాబుకు ఎందుకు? అంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏపీ శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ ఘాటుగా స్పందించారు. అసెంబ్లీ స్పీకర్..
తెలుగులో సీనియర్ స్టార్ హీరోల సరసన నాయిక అంటే గతంలో అనుష్క .. నయనతార .. త్రిష .. కాజల్ వంటివారు కనిపించేవారు. ఆ తరువాత అనుష్క సినిమాల సంఖ్యను పూర్తిగా తగ్గించివేసింది. నయనతార .. త్రిష ఎక్కువగా తమిళ సినిమాలపైనే ఫోకస్ చేస్తున్నారు .. అందునా నాయిక ప్రధానమైన కథలవైపునే దృష్టి పెడుతున్నారు. ఇక..