'రంగ మార్తాండ' (మూవీ రివ్యూ)

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఒక్కటి చేసేందుకు బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రయత్నిస్తున్నారు. గత కొన్నిరోజులుగా జాతీయ పార్టీ కాంగ్రెస్ తో పాటు ప్రాంతీయ పార్టీల అధినేతలను నితీశ్ కలుసుకుంటూ వస్తున్నారు. ఉమ్మడి పోరాటానికి నేతలను ఒప్పించేందుకు కృషి చేస్తున్నారు. బీజేపీయేతర పార్టీలన్నీ కలిసి వచ్చే ఎన్నికల్లో పరస్పరం సాయం చేసుకుంటూ పోటీ..
అటు నార్త్ లోను .. ఇటు సౌత్ లోను ఇంతకుముందు హారర్ థ్రిల్లర్ సినిమాలు చాలానే వచ్చాయి. దెయ్యంగా మారిన ఒక యువతి ఇతరులను ఆవహించి తాను అనుకున్న దానిని సాధిస్తూ ఉంటుంది. చివరికి ఆ దెయ్యాన్ని మంత్రశక్తితో కట్టడి చేయడం .. పేతాత్మను బంధించి తేలికగా ఊపిరి పీల్చుకోవడం దిశగానే చాలా కథలు కనిపిస్తాయి...
టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' చిత్రంతో ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా అవతరించారు. ఉత్తరాదిన కూడా రామ్ చరణ్ క్రేజ్ భారీగా పెరిగింది. మరోవైపు చరణ్ భార్య ఉపాసన కూడా తన భర్తకు అన్నివేళలా తోడుగా ఉంటూ ఆయన సక్సెస్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఉపాసన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా..
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో గత రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. వీరిని విజయవాడ వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడ నుంచి హిందూపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు గుంటూరు వైపు నుంచి వస్తున్న కారు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ఉన్న విజయవాడకు చెందిన చంద్రశేఖర్,..
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫైనల్ మ్యాచ్ కు వరణుడు అడ్డుపడిన విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్ ను నిర్వాహకులు రిజర్వ్ డే అంటే.. సోమవారానికి మార్చారు. ఈ రోజు 20 ఓవర్ల మ్యాచ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే, అహ్మదాబాద్ లో నేడు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది...
ప్రయాణికుడి తప్పిదం కారణంగా ఓ విమానం తలుపులు తెరుచుకోలేదు. దీంతో, పైలట్ విమానం కాక్పిట్ కిటికీ లోంచి లోపలికి దూరి తలుపులు తెరవాల్సి వచ్చింది. కిటికీలోంచి పైలట్ లోపలికి దూరుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మే 24న శాన్ డియేగో అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిపి ఉంచిన సౌత్వెస్ట్ ఎయిర్లైన్స్ విమానంలో ఈ..
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాజా చిత్రం షూటింగ్ సెట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. నిన్న అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ శివార్లలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బౌరంపేటలో షూటింగ్ సెట్ వేశారు. వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో థర్మాకోల్ అంటుకుని అగ్నిప్రమాదం జరిగింది. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను..
దేశంలో పెద్దనోట్ల రద్దు తర్వాత డిజిటల్ పేమెంట్స్ పెరిగాయి. తొలుత చిన్నగా మొదలైన యూపీఐ చెల్లింపులు క్రమంగా పుంజుకున్నాయి. వచ్చే ఐదేళ్లలో ఇవి రోజుకు 100 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఇండియా ( పీడబ్ల్యూసీ) తెలిపింది. ‘భారత చెల్లింపు హ్యాండ్బుక్-2022-27 పేరిట’ ప్రచురించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది...
అసోం రాష్ట్ర ప్రజలకు తొలిసారిగా వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ గువాహటి-న్యూజల్పైగురి మార్గంలో వందేభారత్ను వర్చువల్గా జెండా ఊపి ప్రారంభించనున్నారు. రాష్ట్ర ప్రజలకు మెరుగైన రైల్వే సౌకర్యాలు కల్పించే క్రమంలో ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్ప్రెస్ను లాంఛ్ చేయనున్నారు. వర్చువల్గా జరగనున్న ఈ కార్యక్రమంలో ప్రధాని, బొంబైగావ్-దుద్నోయ్-మెండిపతేర్, గౌహతి-చాపర్ముఖ్ కొత్తగా..
కేంద్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ... వచ్చే ఎన్నికల్లో సైతం సత్తా చాటి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఇదే సమయంలో తన లక్ష్యం ఏమిటో బీజేపీ స్పష్టం చేసింది. కొత్త పార్లమెంటు భవనం నిన్న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ భవనంలో అఖండ భారత్ కుడ్య..
కాకినాడలో నిన్న సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. అప్పటి వరకు ఎండవేడిమితో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలను ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం భయపెట్టింది. తొలి 40 నిమిషాలు బలమైన గాలులు వీయగా, ఆ తర్వాత గంటపాటు వర్షం కుమ్మేసింది. గాలులు విద్యుత్ తీగలు తెగి చెట్ల కొమ్మలపై పడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.సామర్లకోటలో..
తిరుగుబాటుదారులపై మణిపూర్లోని బీరేన్సింగ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. భద్రతా దళాలు 40 మందిని హతమార్చినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. హతమైన వారిని ఆయన ఉగ్రవాదులుగా అభివర్ణించారు. నిన్న తెల్లవారుజామున రెండు గంటల సమయంలో సెక్మై, సుగ్ను, కుంబి, ఫాయెంగ్, సెరౌ ప్రాంతాల్లో సైన్యం కూంబింగ్ చేపట్టింది. ఈ క్రమంలో తిరుగుబాటుదారులు కాల్పులకు తెగబడ్డారు. రోజంతా కాల్పులు జరిగాయి...
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్ ను ఆ పదవి నుంచి తొలగించాలంటూ రెజ్లర్లు నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. వీరిలో దేశానికి పతకాలను సాధించి, దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసిన సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, భజరంగ్ పూనియా, సంగీతా ఫొగాట్ తదితరులు ఉన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతున్న బ్రిజ్ భూషణ్..
జపాన్ పర్యటనలో ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదివారం బుల్లెట్ రైల్లో ప్రయాణించారు. రైలు వేగానికి అబ్బురపడ్డ సీఎం తన అనుభవాన్ని ట్విట్టర్లో పంచుకున్నారు. జపాన్లోని ఒసాకా నగరం నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని టోక్యో నగరానికి కేవలం రెండున్నర గంటల్లోపే చేరుకున్నారు. తన ప్రయాణానికి సంబంధించిన ఫొటోలను నెట్టింట షేర్ చేసిన సీఎం, ఇలాంటి..
హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుంచి రూ. 1.2 కోట్లతో పరారైన ఓ కారు డ్రైవర్ను పోలీసులు రాజమండ్రిలో అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలో ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందిన బానోతు సాయికుమార్ మూడేళ్లుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సంస్థ ఉపాధ్యక్షుడైన శ్రీనివాసరావు ఈ నెల 24న ఉదయం 8.30..