కేటీఆర్ తో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లిన కవిత
- ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు
- విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు
- సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత
- మహిళను ఈడీ కార్యాలయంలో విచారిస్తున్నారంటూ పిటిషన్
కాగా, మహిళను ఈడీ కార్యాలయంలో విచారించడంపై కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, రేపటి ఈడీ విచారణకు ఆమె వ్యక్తిగతంగా హాజరవుతారా, లేక తన న్యాయవాదిని పంపిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అటు, సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది.