ఈ ప్రభుత్వానికి ఇప్పటం రోడ్డు మాత్రమే ఎందుకు కనిపిస్తోంది?: చంద్రబాబు
- ఇప్పటం గ్రామంలో మళ్లీ కూల్చివేతలు
- రాష్ట్రంలో ఎన్నో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న చంద్రబాబు
- సైకోతత్వం అంటూ వ్యాఖ్యలు
- ప్రజలే మిమ్మల్ని మార్చేస్తారంటూ హెచ్చరిక
మీరు ఎలాగూ మారరు... ప్రజలే మిమ్మల్ని మార్చేస్తారు అంటూ వైసీపీ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. ఈ మేరకు ఇప్పటం కూల్చివేతలపై ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని కూడా పంచుకున్నారు.