ఆర్సీబీ మహిళల కెప్టెన్ గా స్మృతి మంధాన
- ప్రకటించిన విరాట్ కోహ్లీ, డుప్లెసిస్
- వేలంలో రికార్డు స్థాయిలో మంధానకు రూ. 3.4 కోట్లు
- మార్చి 4 నుంచి విమెన్స్ ప్రీమియర్ లీగ్
ఈ వీడియోను ఆర్సీబీ తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పంచుకుంది. కోహ్లీ, మంధాన ఇద్దరి జెర్సీ నంబర్ 18 కావడం విశేషం. తనకు కెప్టెన్సీ అప్పగించడంపై మంధాన హర్షం వ్యక్తం చేసింది. ఫ్రాంచైజీకి కీర్తిని తీసుకురావడానికి 100 శాతం ప్రయత్నిస్తానని చెప్పింది. కాగా, మార్చి 4 నుంచి మార్చి 26 వరకు జరగనుంది.