తెలంగాణలో కోటి కుటుంబాలు.. కోటిన్నర వాహనాలు
- రాష్ట్రంలో కోటి 53 లక్షల వాహనాలున్నాయన్న రవాణా మంత్రి పువ్వాడ
- ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో రూ. 231 కోట్ల ఆదాయం వచ్చినట్టు వెల్లడి
- త్వరలో 1360 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి తెస్తామన్న మంత్రి
అయినప్పటికీ ఓవరాల్ గా ఆర్టీసీ నష్టాల్లో కొనసాగుతుందన్నారు. ఆర్టీసీకి ప్రతిరోజు 1.77 కోట్ల రూపాయల నష్టం వస్తోందని చెప్పారు. ఇక, ఆర్టీసీ కోసం ఈ ఏడాది 776 కొత్త బస్సులు ఆర్డర్ చేసినట్టు వెల్లడించారు. త్వరలో 1360 ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపాదికన అందుబాటులోకి తెస్తామన్నారు. కాగా, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ముగియనున్నాయి.