ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త... కరవుభత్యం పెంపు
- కరవుభత్యం పెంచిన సర్కారు
- 2.73 శాతం డీఏ/డీఆర్ పెంపు
- 20.02 శాతానికి పెరిగిన కరవుభత్యం
- 2021 జులై 1 నుంచి వర్తింపజేస్తామన్న హరీశ్ రావు
దీనిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు స్పందించారు. కరవుభత్యం పెంపుతో 4.40 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, 2.88 లక్షల మంది పింఛనుదారులు లబ్దిపొందనున్నారని వెల్లడించారు. పెంచిన కరవుభత్యం 2021 జులై 1 నుంచి వర్తింపజేస్తామని తెలిపారు.