చింతకాయల విజయ్ నివాసానికి సీఐడీ పోలీసులు... ఆయన తల్లికి నోటీసుల అందజేత
- 'భారతి పే' సోషల్ మీడియా పోస్టుల కేసులో నోటీసులు
- నర్సీపట్నం వెళ్లిన సీఐడీ అధికారులు
- ఇంట్లో లేని చింతకాయల విజయ్
- ఈ నెల 27న విచారణకు హాజరవ్వాలని స్పష్టీకరణ
సోషల్ మీడియాలో 'భారతి పే' పేరిట పోస్టులు పెట్టినట్టు చింతకాయల విజయ్ పై అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కేసులోనే తాజాగా నోటీసులు ఇచ్చారు.