పంజాబ్ సీఎం నివాసం వద్ద బాంబు గుర్తింపు
- చండీగఢ్ లో సీఎం నివాసానికి కిలోమీటరు దూరంలో బాంబు
- బాంబును గుర్తించిన బోరుబావి యంత్రం ఆపరేటర్
- బాంబును స్వాధీనం చేసుకున్న బాంబు స్క్వాడ్
ఈ సాయంత్రం ఓ బోరుబావి యంత్రం ఆపరేటర్ ఈ బాంబును గుర్తించి సమాచారం అందించడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ఆ సమయంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తన నివాసంలో లేరు. ఆ బాంబు ఎక్కడి నుంచి వచ్చిందన్న దానిపై దర్యాప్తులో తేలుతుందని అధికారులు వెల్లడించారు.