గుంటూరు ఘటన వెనుక వైసీపీ హస్తం ఉంది: దేవినేని ఉమ
- గుంటూరులో చంద్రన్న కానుకల పంపిణీ
- తొక్కిసలాట జరిగి ముగ్గురు మహిళల మృతి
- పోలీసుల అనుమతితోనే కార్యక్రమం చేపట్టారన్న ఉమ
- మహిళల మృతి ఘటన బాధాకరమని వెల్లడి
పోలీసుల అనుమతితోనే ఈ కార్యక్రమం చేపట్టారని వెల్లడించారు. ఈ ఘటన వెనుక వైసీపీ హస్తం ఉందని ఆరోపించారు. అసలు రాజకీయం జనవరి నుంచి చూస్తారని నవంబరు 20న జగనన్న సైన్యం సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టిందని, నిన్నటి ఘటనకు ఆ పోస్టుకు సంబంధం ఉందని దేవినేని ఉమ ఆరోపించారు.