ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లిని పరామర్శించిన ప్రధాని మోదీ
- అస్వస్థతకు గురైన మోదీ మాతృమూర్తి హీరాబెన్
- అహ్మదాబాద్ ఆసుపత్రిలో చికిత్స
- అహ్మదాబాద్ చేరుకున్న మోదీ
- డాక్టర్లను అడిగి తల్లి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న వైనం
కాగా, ప్రధాని మాతృమూర్తి ఆరోగ్యంపై ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. హీరాబెన్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వెల్లడించాయి. గత జూన్ లో హీరాబెన్ 100వ పుట్టినరోజు జరుపుకున్నారు.