స్వల్ప నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- అంతర్జాతీయంగా మిశ్రమ ఫలితాల ప్రభావం
- లాభనష్టాల మధ్య కొనసాగిన మార్కెట్లు
- 17 పాయింట్ల నష్టంతో ముగిసిన సెన్సెక్స్
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైటాన్ (2.74%), మహీంద్రా అండ్ మహీంద్రా (1.81%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.39%), మారుతి (1.27%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.98%).
టాప్ లూజర్స్:
భారతి ఎయిర్ టెల్ (-1.39%), యాక్సిస్ బ్యాంక్ (-1.10%), బజాజ్ ఫిన్ సర్వ్ (-1.08%), టాటా స్టీల్ (-1.08%), అల్ట్రాటెక్ సిమెంట్ (-0.87%).