పాపికొండలు చూసొద్దామా.. పర్యాటకుల కోసం ఏపీ టూరిజం స్పెషల్ ప్యాకేజీలు
- రాజమహేంద్రవరం, పోచవరం, గండి పోచమ్మ నుంచి మొదలయ్యేలా షెడ్యూల్
- ఒకరోజు, రెండు రోజుల ప్రత్యేక ప్యాకేజీలు
- కుటుంబంతో కలిసి పాపికొండల్లో విహరించేలా ఏర్పాట్లు
రాజమహేంద్రవరం నుంచి..
- ఒక రోజు పర్యటనకు ఉదయం 7.30 నుంచి సాయంత్రం 7.30 వరకు యాత్ర కొనసాగుతుంది.
- పెద్దలకు రూ.1,250, చిన్నారులకు రూ.1,050 చార్జీగా నిర్ణయించారు. టిఫిన్, లంచ్(వెజ్), స్నాక్స్ ఇస్తారు.
- రెండు రోజుల పర్యటనలో ఉదయం 7.30 గంటలకు బయలుదేరి తర్వాతి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగి వస్తారు.
- పెద్దలకు రూ.3,000, పిల్లలకు రూ.2,500 చార్జీ.
- వివరాలకు 98486 29341, 98488 83091 నెంబర్లలో సంప్రదించాలని డీఎం శ్రీనివాస్ చెప్పారు.
- పాపికొండలకు ఉదయం 9.30 నుంచి సాయంత్రం 5 వరకు ఒకరోజు, రెండు రోజుల పర్యటనలు ఉన్నాయి.
- ఒక రోజు పర్యటనకు ఉదయం 9.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తిరిగొస్తారు.
- పెద్దలకు రూ.1,000, పిల్లలకు రూ.800 చార్జీ.
- రెండు రోజుల పర్యటనలో ఉదయం 7.30 గంటలకు బయలుదేరితే మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటలకు తిరిగొస్తారు.
- పెద్దలకు రూ.2,500, పిల్లలకు రూ.2,000 చార్జీ.
- వివరాలకు 63037 69675 నెంబర్ లో సంప్రదించాలని డీఎం సూచించారు.