10 కిమీ దూరం వరకు కనిపించేలా జగన్నాథ గట్టుపై హైకోర్టు నిర్మిస్తాం: ఏపీ మంత్రి బుగ్గన
05-12-2022 Mon 16:20 | Andhra
- కర్నూలు ఎస్టీబీసీ కాలేజి మైదానంలో సీమ గర్జన
- హాజరైన ఏపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- కర్నూలులో కచ్చితంగా హైకోర్టు వస్తుందన్న బుగ్గన
- అప్పటివరకు ఉద్యమం ఆగదని స్పష్టీకరణ

కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో వైసీపీ ఆధ్వర్యంలో రాయలసీమ గర్జన సభ నిర్వహించారు. ఈ సభకు వైసీపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ బాషా, గుమ్మనూరు జయరాం, రాయలసీమ ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
సీమ గర్జన సభలో బుగ్గన ప్రసంగిస్తూ, కర్నూలులో కచ్చితంగా హైకోర్టు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు సాధించేంత వరకు ఉద్యమం ఆగదని అన్నారు. యువత, రైతులు, ఈ ప్రాంత భవిష్యత్తు, గౌరవం కోసం హైకోర్టును తీసుకువచ్చేందుకు పోరాటం జరుగుతుందని అన్నారు. కర్నూలు మొత్తం 10 కిలోమీటర్ల వరకు అందరికీ కనిపించేలా జగన్నాథ గట్టుపై హైకోర్టు నిర్మాణం జరుపుతామని బుగ్గన వెల్లడించారు.
నాడు రాజధానిని కర్నూలు ప్రజలు త్యాగం చేశారని, 1956లో కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాద్ తరలించారని వివరించారు. అప్పటి నుంచి రాయలసీమ వెనుకబడిపోయిందని అన్నారు.
ఈ క్రమంలో ఆయన విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పుడీ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం వచ్చిందని, సీఎం జగన్ రాయలసీమకు హైకోర్టు ఇస్తానంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చంద్రబాబుకు ఇష్టం ఉందో, లేదో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు.
ఏపీలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ ఆశయం అని వెల్లడించారు. వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు కూడా గుర్తించారని వివరించారు.
సీమ గర్జన సభలో బుగ్గన ప్రసంగిస్తూ, కర్నూలులో కచ్చితంగా హైకోర్టు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కర్నూలులో హైకోర్టు సాధించేంత వరకు ఉద్యమం ఆగదని అన్నారు. యువత, రైతులు, ఈ ప్రాంత భవిష్యత్తు, గౌరవం కోసం హైకోర్టును తీసుకువచ్చేందుకు పోరాటం జరుగుతుందని అన్నారు. కర్నూలు మొత్తం 10 కిలోమీటర్ల వరకు అందరికీ కనిపించేలా జగన్నాథ గట్టుపై హైకోర్టు నిర్మాణం జరుపుతామని బుగ్గన వెల్లడించారు.
నాడు రాజధానిని కర్నూలు ప్రజలు త్యాగం చేశారని, 1956లో కర్నూలు నుంచి రాజధానిని హైదరాబాద్ తరలించారని వివరించారు. అప్పటి నుంచి రాయలసీమ వెనుకబడిపోయిందని అన్నారు.
ఈ క్రమంలో ఆయన విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. ఇప్పుడీ ప్రాంతం అభివృద్ధి చెందే అవకాశం వచ్చిందని, సీఎం జగన్ రాయలసీమకు హైకోర్టు ఇస్తానంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చంద్రబాబుకు ఇష్టం ఉందో, లేదో చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు.
ఏపీలో అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నదే సీఎం జగన్ ఆశయం అని వెల్లడించారు. వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు కూడా గుర్తించారని వివరించారు.
Advertisement
Advertisement lz
More Telugu News

కోకాకోలా నుంచి స్మార్ట్ ఫోన్!
5 hours ago


కొత్త రంగుల్లో యెజ్డీ, జావా బైకులు
6 hours ago

'పఠాన్' మూవీపై కంగనా రనౌత్ స్పందన
9 hours ago

రాజ్ భవన్ లో ఎట్ హోం... సతీసమేతంగా హాజరైన సీఎం జగన్
10 hours ago


ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్
11 hours ago

పవన్ కు, కేఏ పాల్ కు ఏంటి తేడా?: మంత్రి బొత్స
11 hours ago

చత్తీస్ గఢ్ లో నిరుద్యోగులకు భృతి.. ప్రకటించిన సీఎం
12 hours ago

గవర్నర్పై మంత్రి తలసాని ఫైర్
12 hours ago

ముంబైలో తనకెవ్వరూ అద్దెకు ఇల్లు ఇవ్వడం లేదంటున్న నటి
13 hours ago


కాంగ్రెస్ కు మరింత దగ్గరవుతున్న కమలహాసన్
14 hours ago

Advertisement
Video News

9 PM Telugu News: 25th January 2023
5 hours ago
Advertisement 36

India Gets Its Own Nasal Vaccine, Booster Costs Rs. 800 Per Dose
5 hours ago

Balakrishna couple attends Ambika Lakshminarayana daughter's wedding in Hindupuram
7 hours ago

Live: Nara Lokesh arrives in Kuppam; gets ready for Padayatra tomorrow
8 hours ago

CM Jagan couple participated 'At Home' programme at Raj Bhavan
8 hours ago

Governor Tamilisai shocking comments on CM KCR
8 hours ago

Singer Sunitha’s son turns hero in debut film Sarkaru Naukari movie-Pooja ceremony
9 hours ago

Pawan Kalyan turns aggressive against the divisive forces
9 hours ago

Minister Botsa Satyanarayana comments about AP Capital issue
9 hours ago

Republic Day: After KCR Skips R-day Event, Telangana Governor Slams Government
10 hours ago

Watch: Nara Lokesh Caravan for Yuvagalam Padayatra- Exclusive Video
10 hours ago

Watch: Tollywood celebrities at Sharwanand engagement photos
11 hours ago

Balakrishna reacts to his remarks on Akkineni for the first time
11 hours ago

Watch: BSF, Pakistan Army exchange sweets at Attari-Wagah Border on 74th Republic Day
12 hours ago

Republic Day politics in Telangana: KCR skips Republic Day celebrations led by Governor
12 hours ago

MM Keeravani & Chandrabose felicitated by Governor Tamilisai
12 hours ago