'మీర్జాపూర్' వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది
- షూటింగ్ పూర్తి చేసిన చిత్రం బృందం
- ఈ విషయాన్ని వెల్లడించిన గడ్డూ పండిట్ పాత్రధారి అలీ ఫజల్
- చిత్ర బృందంతో దిగిన ఫొటో, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన వైనం
వారికి అలీ ఫజల్ గుడ్ న్యూస్ చెప్పాడు. మీర్జాపూర్ మూడో సీజన్ షూటింగ్ పూర్తయిందని వెల్లడించాడు. వెబ్ సిరీస్ బృందంతో దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. గోలు గుప్తా పాత్రలో నటించిన శ్వేతా త్రిపాఠి ఇతర నటులు, సాంకేతిక సిబ్బంది షూటింగ్ పూర్తయిన సందర్భంగా గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే మీర్జాపూర్ సీజన్ 3 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2023లో ఈ సిరీస్ ను విడుదల చేస్తామని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.