రాహుల్ యాత్రలో కీలక పరిణామం.. వేదికపై కాలు కదిపిన గెహ్లాట్, పైలట్
05-12-2022 Mon 12:26 | National
- ఆదివారం రాజస్థాన్ లో ప్రవేశించిన రాహుల్ భారత్ జోడో యాత్ర
- సభలో పాల్గొన్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్
- గిరిజన కళాకారులతో కలిసి నృత్యం చేసిన రాహుల్, గెహ్లాట్, పైలట్

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తొలిసారి కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లోకి ప్రవేశించింది. ఆదివారం తమ రాష్ట్రంలోకి అడుగు పెట్టిన కాంగ్రెస్ అగ్రనేతకు స్వాగతం పలికేందుకు రాజస్థాన్ కు చెందిన ఇద్దరు ముఖ్యనేతలు తమ మధ్య విభేదాలను పక్కనబెట్టారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ఝలావర్లో జరిగిన భారత్ జోడో యాత్ర కార్యక్రమంలో ఒకే వేదికపైకి వచ్చారు. అంతేకాదు వేదికపై రాహుల్ గాంధీతో కలిసి కాలు కదిపారు. రాహుల్ తో కలిసి గిరిజన నృత్యం చేశారు. గిరిజన నృత్య కళాకారులు ప్రదర్శన ఇస్తున్నప్పుడు రాజస్థాన్ కాంగ్రెస్ లో మరో కీలక నాయకుడు కమల్ నాథ్ కూడా వేదికపైకి వచ్చారు.
రాహుల్ గాంధీ రాజస్థాన్ రాకముందు, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మద్దతుదారుల మధ్య రాష్ట్రంలో పోస్టర్ యుద్ధం జరిగింది. ఇరువురు నేతల మద్దతుదారులు పోటాపోటీగా పోస్టర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అంతకుముందు అశోక్ గెహ్లాట్ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పరిశీలించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్గత యుద్ధం నడిచింది. అశోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే సచిన్ పైలట్ ను రాజస్థాన్ ముఖ్యమంత్రిని చేయాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేశారు. అశోక్ గెహ్లాట్ మరో క్యాంప్ నడిపించడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి నుంచి గెహ్లాట్, పైలట్ ఉప్పు, నిప్పుగా ఉంటున్నారు.
రాహుల్ గాంధీ యాత్ర నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులు ఒకే వేదికపైకి రావడం ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. మరోవైపు ఈ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ను మహాత్మా గాంధీ పార్టీగా అభివర్ణించారు. ‘ఇది మహాత్మా గాంధీ పార్టీ, సావర్కర్, గాడ్సేల పార్టీ కాదు. కష్టపడి పనిచేయడం మాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు. తాను బీజేపీని గానీ, ఆర్ఎస్ఎస్ను గానీ ద్వేషించనని, అయితే దేశాన్ని భయంతో బతకనివ్వబోనని చెప్పారు.
రాహుల్ గాంధీ రాజస్థాన్ రాకముందు, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మద్దతుదారుల మధ్య రాష్ట్రంలో పోస్టర్ యుద్ధం జరిగింది. ఇరువురు నేతల మద్దతుదారులు పోటాపోటీగా పోస్టర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. అంతకుముందు అశోక్ గెహ్లాట్ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి పరిశీలించినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అంతర్గత యుద్ధం నడిచింది. అశోక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే సచిన్ పైలట్ ను రాజస్థాన్ ముఖ్యమంత్రిని చేయాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేశారు. అశోక్ గెహ్లాట్ మరో క్యాంప్ నడిపించడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి నుంచి గెహ్లాట్, పైలట్ ఉప్పు, నిప్పుగా ఉంటున్నారు.
రాహుల్ గాంధీ యాత్ర నేపథ్యంలో ఈ ఇద్దరు నాయకులు ఒకే వేదికపైకి రావడం ఆ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది. మరోవైపు ఈ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ను మహాత్మా గాంధీ పార్టీగా అభివర్ణించారు. ‘ఇది మహాత్మా గాంధీ పార్టీ, సావర్కర్, గాడ్సేల పార్టీ కాదు. కష్టపడి పనిచేయడం మాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు. తాను బీజేపీని గానీ, ఆర్ఎస్ఎస్ను గానీ ద్వేషించనని, అయితే దేశాన్ని భయంతో బతకనివ్వబోనని చెప్పారు.
Advertisement lz
More Telugu News

భోగాపురంలో ఒబెరాయ్ హోటల్స్కు 40 ఎకరాల కేటాయింపు!
6 minutes ago

ఉత్కంఠపోరులో టీమిండియాదే విజయం
9 hours ago

ఎవరెస్ట్ శిఖరంపై అత్యంత అరుదైన జంతువుల గుర్తింపు
10 hours ago

బాలీవుడ్ తార రాఖీ సావంత్ ఇంట తీవ్ర విషాదం
10 hours ago

రెండో టీ20లో టీమిండియా ముందు ఈజీ టార్గెట్
11 hours ago

ఏఎస్సై కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి కన్నుమూత
11 hours ago

మహిళల అండర్-19 వరల్డ్ కప్ విజేత భారత్
12 hours ago

టీమిండియాతో రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్
13 hours ago

లోకేశ్ యువగళం పాదయాత్రకు కర్ణాటక పోలీసులు
14 hours ago

సీఎం జగన్ రెండ్రోజుల ఢిల్లీ పర్యటన ఖరారు
14 hours ago


దర్శకుడిగా మారిన 30 ఇయర్స్ పృథ్వీ.. కూతురే హీరోయిన్
17 hours ago

సరికొత్త పాత్రలోకి దిగ్గజ క్రికెటర్ మిథాలీ రాజ్
18 hours ago

మీరు ఇన్ ఫ్లమ్మేషన్ బాధితులా..? ఈ ఆహారం అవసరం
18 hours ago

తారకరత్న విషయంలో మిరాకిల్ జరిగింది: బాలకృష్ణ
18 hours ago

పంజాబ్ లో ఇక భూమి నుంచి నీరు తోడితే పన్ను
19 hours ago
Advertisement
Video News

TSRTC bus crashes on Srisailam Dam ghat road
53 minutes ago
Advertisement 36

Actress Poorna baby shower moments, viral pics
1 hour ago

Interview: Barabar with BJP Vijaya Shanthi on 25 years of political career
9 hours ago

Karnataka police deployed in Nara Lokesh's Yuvagalam Padayatra
9 hours ago

9 PM Telugu News: 29th January 2023
9 hours ago

Live: BRS MLA Pilot Rohith Reddy Open Heart With RK- Full Episode
11 hours ago

Manchu Manoj visits Taraka Ratna in Hospital; Reacts on his health condition
11 hours ago

PM Modi Praises Nandyala Farmer In 'Mann Ki Baat'
11 hours ago

Watch: Funny incidents during MLA Kethireddy's tour in his Dharmavaram constituency
12 hours ago

Picture Of Littered Vande Bharat Coach Goes Viral
12 hours ago

Prayers and Concerns: Kalyan Ram and Maganti Babu Speak Out on Taraka Ratna's Critical Condition
13 hours ago

TDP MLC Bachula Arjuna suffers cardiac arrest; Ramesh Hospital MD Dr Ramesh gives health updates
13 hours ago

Shoaib Malik pens emotional note for Sania Mirza after her last Grand Slam
14 hours ago

Rajasthan groom takes wedding to new heights with surprise helicopter arrival
14 hours ago

Bandi Sanjay counter to allegations made by KCR and KTR
15 hours ago

Megastar Chiranjeevi mother Anjana Devi birthday celebration photos
15 hours ago