అదనంగా వేసుకునే ఉప్పుతో ముప్పే!
05-12-2022 Mon 12:23 | Health
- మితమే హితమంటున్న అమెరికా పరిశోధకులు
- హృద్రోగాలు, పక్షవాతం ముప్పు పెరుగుతుందని హెచ్చరిక
- ఆహార పదార్థాలపై అదనంగా ఉప్పు జల్లుకోవద్దని సూచన

రోజూ మనం తీసుకునే ఆహారపదార్థాల ద్వారా శరీరానికి అవసరమైన ఉప్పు అందుతుందని, ఇంకా అదనంగా ఉప్పు తీసుకోవడమంటే ముప్పును కొనితెచ్చుకున్నట్లేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుచి కోసమో, సరిపోలేదనో ఆహార పదార్థాల్లో మరింత ఉప్పు వేసుకోవడం అనారోగ్యాలకు దారితీస్తుందని అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ పరిశోధకులు చెప్పారు. ప్లేటులో వడ్డించిన పదార్థాలపై ఇంకొంచెం ఉప్పు జల్లుకుని తినేవారితో పోలిస్తే ఈ అలవాటులేని వాళ్లకు గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే ముప్పు తక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలిందన్నారు.
యునైటెడ్ కింగ్ డమ్ లో 11.8 సంవత్సరాల పాటు 1,76,750 మంది పేషెంట్ల ఆహారపు అలవాట్లను, ఆరోగ్య సమస్యలను పరిశీలించినట్లు అమెరికా నిపుణులు చెప్పారు. ఇందులో అదనంగా ఉప్పు వేసుకునే అలవాటు ఉన్న 7 వేల మందికి గుండెపోటు రాగా, 2 వేల మంది పక్షవాతం బారిన పడ్డారు. జీవనశైలి, ఇతర వ్యాధులు ఉన్నప్పటికీ భోజనం చేసేటపుడు అదనంగా ఉప్పు వేసుకోనివారిలో హృద్రోగ సమస్యలు తక్కువగా ఉండడం గమనించినట్లు న్యూ ఆర్లీన్స్ కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ లు చీ తేల్చి చెప్పారు.
రోజుకు 5 గ్రాములు చాలు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం రోజుకు 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. మన ఆహారపు అలవాట్ల ప్రకారం రోజుకు సగటున 10 గ్రాముల ఉప్పు శరీరంలోకి చేరుతోందని అంచనా. అధిక రక్తపోటు భయంతో ఉప్పును తీసుకోవడం మరీ తగ్గించడమూ మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు. మితంగా తీసుకోవడం మంచిదని, అవసరమనీ సూచిస్తున్నారు. ఉప్పులో ఉండే సోడియం మన శరీరంలోని ద్రవాలను సమతూకంగా ఉంచేందుకు తోడ్పడుతుందని వివరించారు. ఉప్పు ఎక్కువగా తింటే శరీరంలోకి ఎక్కువ మోతాదులో సోడియం చేరుతుందని, దానివల్ల రక్తనాళాల్లోకి ద్రవాలు ఎక్కువగా చేరతాయని ఫలితంగా రక్తపోటు పెరుగుతుందని చెప్పారు.
యునైటెడ్ కింగ్ డమ్ లో 11.8 సంవత్సరాల పాటు 1,76,750 మంది పేషెంట్ల ఆహారపు అలవాట్లను, ఆరోగ్య సమస్యలను పరిశీలించినట్లు అమెరికా నిపుణులు చెప్పారు. ఇందులో అదనంగా ఉప్పు వేసుకునే అలవాటు ఉన్న 7 వేల మందికి గుండెపోటు రాగా, 2 వేల మంది పక్షవాతం బారిన పడ్డారు. జీవనశైలి, ఇతర వ్యాధులు ఉన్నప్పటికీ భోజనం చేసేటపుడు అదనంగా ఉప్పు వేసుకోనివారిలో హృద్రోగ సమస్యలు తక్కువగా ఉండడం గమనించినట్లు న్యూ ఆర్లీన్స్ కు చెందిన ప్రొఫెసర్ డాక్టర్ లు చీ తేల్చి చెప్పారు.
రోజుకు 5 గ్రాములు చాలు..
ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం రోజుకు 5 గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. మన ఆహారపు అలవాట్ల ప్రకారం రోజుకు సగటున 10 గ్రాముల ఉప్పు శరీరంలోకి చేరుతోందని అంచనా. అధిక రక్తపోటు భయంతో ఉప్పును తీసుకోవడం మరీ తగ్గించడమూ మంచిది కాదని పరిశోధకులు చెబుతున్నారు. మితంగా తీసుకోవడం మంచిదని, అవసరమనీ సూచిస్తున్నారు. ఉప్పులో ఉండే సోడియం మన శరీరంలోని ద్రవాలను సమతూకంగా ఉంచేందుకు తోడ్పడుతుందని వివరించారు. ఉప్పు ఎక్కువగా తింటే శరీరంలోకి ఎక్కువ మోతాదులో సోడియం చేరుతుందని, దానివల్ల రక్తనాళాల్లోకి ద్రవాలు ఎక్కువగా చేరతాయని ఫలితంగా రక్తపోటు పెరుగుతుందని చెప్పారు.
Advertisement lz
More Telugu News

అల్లు అర్జున్ కు ఊహించని కానుక
17 minutes ago

నేనెవరికీ బానిసను కాదు: జగ్గారెడ్డి
3 hours ago

దేశంలో సమూల మార్పులు తీసుకొస్తాం: సీఎం కేసీఆర్
4 hours ago

పాకిస్థాన్ లో మరోసారి బాంబు పేలుడు
4 hours ago

ఆర్థికశాఖపై పెత్తనమంతా సీఎం జగన్ దే: యనమల
4 hours ago

సీపీఎస్ రద్దుకు సమరశంఖం పూరించిన ఉపాధ్యాయులు
5 hours ago

మరో రికార్డు బద్దలు కొట్టిన పఠాన్ చిత్రం
6 hours ago

భార్యపై దాడి చేసిన భారత మాజీ క్రికెటర్పై కేసు
6 hours ago

58 ఏళ్ల మహిళపై 16 ఏళ్ల టీనేజర్ అత్యాచారం..హత్య..
6 hours ago

ఎమ్మెల్సీ తలశిల రఘురాంను ఓదార్చిన సీఎం జగన్
7 hours ago

ఏపీ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల
7 hours ago

బడ్జెట్ ప్రతిపాదనలకు తెలంగాణ మంత్రి మండలి ఆమోదం
7 hours ago

భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా
7 hours ago

ఒక్కసారిగా పడిపోయిన బంగారం, వెండి ధరలు
8 hours ago

పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కన్నుమూత
8 hours ago


స్వర్ణ పతకం కోసం 5 ఏళ్లు ఎదురు చూశా: పీవీ సింధు
10 hours ago
Advertisement
Video News

You Are Bachcha In Politics, Don’t Target Pawan: Ex MP Harirama jogaiah counters Gudivada Amarnath
29 minutes ago
Advertisement 36

Unstoppable With NBK- Part 2 Promo- Pawan Kalyan shares interesting aspects of politics
1 hour ago

Amigos Pre Release Event LIVE: Nandamuri Kalyan Ram, Ashika Ranganath
1 hour ago

Legendry Singer Vani Jairam laid to rest with state honours
2 hours ago

Senior Actress Lissy Lakshmi son got married to Foreign girl
2 hours ago

LIVE : YS Sharmila Public Meeting At Hanamkonda
2 hours ago

LIVE : CM KCR Addressing the Press Conference at Nanded, Maharashtra
2 hours ago

CM KCR offers special prayers at Nanded Gurudwara
3 hours ago

Pakistan Economic Crisis: Can IMF Intervention Avert National Bankruptcy?
3 hours ago

Viral Video: MLA Kotamreddy's Two Gunmen Shed Tears After Emotional Goodbye
3 hours ago

Nandamuri Balakrishna's Controversial Remarks at Unstoppable 2 show on Nurses Spark Outrage
3 hours ago

Chandrababu meets demised K Vishwanath's family members
4 hours ago

CM YS Jagan Couple Pays Tribute to MLC Talasila Raghuram's Wife
4 hours ago

Viral video: 15 Passengers Ejected from Flight After Women's Brawl Over Seat
4 hours ago

CM KCR Public Meeting LIVE: BRS Public Meeting @ Nanded
5 hours ago

Nara Lokesh Visits Kanipakam Varasiddhi Vinayaka Temple: Drone Visuals
5 hours ago