తోటి జవాన్లపైకి సైనికుడి కాల్పులు.. ఇద్దరు మృతి, మరో ఇద్దరికి గాయాలు
27-11-2022 Sun 10:36 | National
- గుజరాత్ లో శనివారం రాత్రి ఘటన
- ఎన్నికల విధుల్లో భాగంగా పోర్ బందర్ కు జవాన్లు
- బస్సులో ప్రయాణిస్తుండగా జవాన్ల మధ్య గొడవ
- మాటామాటా పెరగడంతో ఆవేశంతో కాల్పులు

ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి గుజరాత్ వెళ్లిన జవాను ఒకరు తోటి జవాన్లపై కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్ తగిలి ఇద్దరు జవాన్లు అక్కడికక్కడే చనిపోగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోర్ బందర్ సమీపంలోని తుక్డా గోసా గ్రామంలో శనివారం రాత్రి చోటుచేసుకుందీ దారుణం. గుజరాత్ లో వచ్చే నెల 1, 5వ తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలు సజావుగా సాగేందుకు పారామిలిటరీ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఈ ఏర్పాట్లలో భాగంగా పోర్ బందర్ చేరుకున్న జవాన్లకు అధికారులు దగ్గర్లోని తుఫాను పునరావాస కేంద్రంలో విడిది ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శనివారం రాత్రి కొంతమంది జవాన్లు బస్సులో వెళుతున్నారు. ఆ సమయంలో జవాన్ల మధ్య వివాదం రేగింది.
మాటామాటా పెరగడంతో కానిస్టేబుల్ ఎస్ ఇనౌచాసింగ్ తన ఏకే 47 తో కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు జవాన్లు తోయిబా సింగ్, జితేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు చోరాజిత్, రోహికానా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం వీరిని జామ్ నగర్ లోని ఆసుపత్రికి తరలించినట్లు పోర్ బందర్ కలెక్టర్ ఏఎం శర్మ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.
ఈ ఏర్పాట్లలో భాగంగా పోర్ బందర్ చేరుకున్న జవాన్లకు అధికారులు దగ్గర్లోని తుఫాను పునరావాస కేంద్రంలో విడిది ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా శనివారం రాత్రి కొంతమంది జవాన్లు బస్సులో వెళుతున్నారు. ఆ సమయంలో జవాన్ల మధ్య వివాదం రేగింది.
మాటామాటా పెరగడంతో కానిస్టేబుల్ ఎస్ ఇనౌచాసింగ్ తన ఏకే 47 తో కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరు జవాన్లు తోయిబా సింగ్, జితేంద్ర సింగ్ ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు చోరాజిత్, రోహికానా గాయపడ్డారు. మెరుగైన చికిత్స కోసం వీరిని జామ్ నగర్ లోని ఆసుపత్రికి తరలించినట్లు పోర్ బందర్ కలెక్టర్ ఏఎం శర్మ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వివరించారు.
Advertisement lz
More Telugu News

కేంద్ర బడ్జెట్ పై చిదంబరం తీవ్ర విమర్శలు
2 hours ago

'శాకుంతలం' నుంచి మరో బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్!
3 hours ago

యూత్ ను ఆకట్టుకునే 'శశివదనే' సాంగ్!
5 hours ago

ఈ 8 లక్షణాలతో జాగ్రత్త... క్యాన్సర్ కావొచ్చేమో!
6 hours ago

సెన్సెక్స్ అప్.. నిఫ్టీ డౌన్!
7 hours ago

కేంద్ర బడ్జెట్ పై ప్రధాని మోదీ స్పందన
8 hours ago

యూ ట్యూబ్ లో దూసుకెళుతున్న 'దర్శన' సాంగ్!
8 hours ago

లోకేశ్ ను అంకుల్ అంటూ విమర్శలు గుప్పించిన రోజా
8 hours ago

విజయ్ దేవరకొండ అభిమానులకు సమంత క్షమాపణలు
9 hours ago

ఇన్ఫినిక్స్ నుంచి ప్రీమియం ల్యాప్ టాప్ లు
9 hours ago

బడ్జెట్ ఎఫెక్ట్... దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్లు
9 hours ago

కేంద్ర వార్షిక బడ్జెట్... హైలెట్స్-2
10 hours ago
Advertisement
Video News

'Yelelo Yelelo', third single of Samantha starrer Shaakuntalam is out
22 minutes ago
Advertisement 36

Pawan Kalyan special glimpse in 'Unstoppable with NBK' S2- Promo
33 minutes ago

9 PM Telugu News: 1st February 2023
55 minutes ago

Kodali Nani says party will prosper if "Pakodi gallu" like Kotam Reddy leave
1 hour ago

Samantha features a new avatar in Prime Video series 'Citadel'
3 hours ago

AP Finance Minister Buggana welcomes Union Budget 2023
3 hours ago

Tammineni Sitaram and Buggana react on capital issue
4 hours ago

Sasivadane - Title Song Lyrical- Rakshit Atluri, Komalee
4 hours ago

Perni Nani reacts to Kotamireddy's allegations on phone tapping
5 hours ago

Vijayasai Reddy expresses gratitude towards Balakrishna following his visit to Taraka Ratna
6 hours ago

Kiara Advani getting married to Bollywood hero!
6 hours ago

Balineni's counter to Kotamreddy about audio release; throws a challenge
7 hours ago

BRS MPs Press Meet LIVE
7 hours ago

Kotamreddy Sreedhar Reddy reveals evidence of phone tapping live
7 hours ago

LIVE: YCP MPs Press Meet On Union Budget 2023
8 hours ago

Rahul Gandhi attends Budget 2023, supporters welcome him with slogan ‘Bharat jodo’
8 hours ago