ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తొలి చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ
- తీవ్ర దుమారం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాం
- ఇప్పటికే పలువురి అరెస్ట్
- నిన్న తొలి చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ
- నేడు ఈడీ వంతు
- విజయ్ నాయర్ కు 13 రోజుల రిమాండ్
అటు, ఈ కేసులో ఏ1 నిందితుడు విజయ్ నాయర్ కు కోర్టు 13 రోజుల రిమాండ్ విధించింది. విజయ్ నాయర్ కస్టడీ ముగియడంతో అతడిని ఈడీ అధికారులు నేడు కోర్టులో హాజరుపరిచారు. అతడికి రౌస్ అవెన్యూ కోర్టు డిసెంబరు 8వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దాంతో విజయ్ నాయర్ ను అధికారులు తీహార్ జైలుకు తరలించారు.