ఏపీ సీఎంఓలోకి భరత్ గుప్తా... హౌసింగ్ ఎండీగా లక్ష్మీ షా
- ఇద్దరు ఐఏఎస్ లను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం
- మరో ఇద్దరికి అదనపు బాధ్యతల అప్పగింత
- సృజనకు ఏపీఐఐసీ ఎండీగా అదనపు బాధ్యతలు
మరోవైపు రాష్ట్రంలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం పనిచేస్తున్న ఏపీఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ పోస్టులో పూర్తి స్థాయి అధికారిని కాకుండా... వేరే శాఖలో పనిచేస్తున్న యువ ఐఏఎస్ అధికారిణి సృజనకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇక కార్మిక శాఖ కమిషనర్ గా ఎంఎం నాయక్ కు అదనపు బాధ్యతలు ఇచ్చింది.