అమరావతి మహాపాదయాత్రలో పాల్గొన్న హీరో నందమూరి తారకరత్న
- రాజమహేంద్రవరం పరిసరాల్లో సాగుతున్న యాత్ర
- యాత్రకు మద్దతు పలికిన నందమూరి తారకరత్న
- ఇటీవలే యాత్రలో పాల్గొన్న వంగవీటి రాధా, పరిటాల శ్రీరామ్
ఇదిలా ఉంటే.. ఇటీవలే టీడీపీ యువ నేతలు పరిటాల శ్రీరామ్, వంగవీటి రాధాకృష్ణలు కూడా అమరావతి రైతుల యాత్రలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఓ వైపు యాత్రను నిరసిస్తూ పలు ప్రాంతాల్లో వైసీపీ శ్రేణులు నిరసన తెలుపుతుండగా...టీడీపీకి చెందిన నేతలు, సినీ నటులు యాత్రకు మద్దతుగా నిలుస్తుండటం గమనార్హం.