వచ్చే ఏడాది ఆసియా కప్ కోసం భారత జట్టు పాకిస్థాన్ వెళ్లదు: జై షా
- సుదీర్ఘకాలంగా పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ లు ఆడని భారత్
- పాక్ లో పర్యటించేందుకు భారత్ విముఖత
- రాజకీయ అంశాలే కారణం
- 2023 ఆసియా కప్ తటస్థ వేదికపై జరిగే అవకాశముందున్న షా
భారత్ చివరిసారిగా 2008లో పాకిస్థాన్ లో పర్యటించింది. అప్పట్లో ఆసియా కప్ టోర్నీని వన్డే ఫార్మాట్ లో నిర్వహించగా, ఆ టోర్నీలో భారత్ పాల్గొంది. ఈ టోర్నీలో శ్రీలంక విజేత కాగా, భారత్ రన్నరప్ గా నిలిచింది.