నెల్లూరు నుంచి చెన్నైకి రైలులో ప్రయాణించిన వెంకయ్య... వీడియో ఇదిగో
- ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పర్యటించిన వెంకయ్య
- గూడూరు రైల్వే స్టేషన్లో రైలెక్కిన మాజీ ఉపరాష్ట్రపతి
- ధనాపూర్-బెంగళూరు ఎక్స్ప్రెస్లో చెన్నైకి బయలుదేరిన వైనం
ఈ సందర్భంగా ఆయన రైలు ప్రయాణాన్ని ఆశ్రయించారు. నెల్లూరు జిల్లాలోని గూడురు రైల్వే స్టేషన్కు చేరుకున్న వెంకయ్యకు అక్కడి స్థానికులు వీడ్కోలు చెప్పగా... రైల్వే స్టేషన్లో ఆయన కొద్దిసేపు రైలు కోసం వేచి చూశారు. ధనాపూర్-బెంగళూరు ఎక్స్ప్రెస్ రైలు రాగానే...అందులోకి ఎక్కిన వెంకయ్య చెన్నై బయలుదేరి వెళ్లిపోయారు.