'ఆయుష్మాన్ భారత్'లో ఏపీకి 6 అవార్డులు
- కేంద్రం ఆధ్వర్యంలో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్
- పథకాన్ని మెరుగైన రీతిలో అమలు చేసినందుకు ఏపీకి అవార్డులు
- వైద్య, ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం జగన్కు తెలిపిన విడదల రజనీ
ఏపీలో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మెరుగైన రీతిలో అమలు చేసిన తీరుకు గానూ ఈ అవార్డులు వచ్చినట్లు ఆమె తెలిపారు. రాష్ట్రానికి ఏకంగా 6 అవార్డులు వచ్చేలా పనిచేసిన వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.