డీజీపీ విచారణకు హాజరుకావాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశం
28-09-2022 Wed 18:03 | Andhra
- హైకోర్టులో కర్నూలుకు చెందిన రైస్ మిల్లు యాజమాన్యం పిటిషన్
- పోలీసులు తనిఖీల పేరిట వేధిస్తున్నారని ఆరోపణ
- పోలీసులు నిబందనలను పాటించడం లేదని ఫిర్యాదు
- పోలీసులు నిబంధనలు ఎందుకు పాటించడం లేదో చెప్పాలన్న కోర్టు

ఏపీ హైకోర్టు మరోమారు రాష్ట్ర పోలీసు శాఖ బాస్ (డీజీపీ)ని విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా పోలీసు అధికారులు నిబంధనలు పాటించడం లేదన్న పిటిషన్ వాదనలతో స్పందించిన హైకోర్టు తదుపరి విచారణకు డీజీపీ హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేసింది. పోలీసు అధికారులు నిబంధనలకు అనుగుణంగా ఎందుకు పనిచేయడం లేదన్న విషయాన్ని వివరించాలని డీజీపీని కోర్టు ఆదేశించింది.
రైస్ మిల్లర్లు, వాహనదారులను రేషన్ బియ్యం పేరుతో పోలీసు అధికారులు వేధిస్తున్నారంటూ కర్నూలుకు చెందిన సౌదామిని రైస్ మిల్లు యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రేషన్ బియ్యం పేరిట నిత్యం తనిఖీలు చేస్తూ పోలీసులు మిల్లర్లతో పాటు వాహనదారులను వేధిస్తున్నారని ఆ సంస్థ తన పిటిషన్లో హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. తనకు చెందిన మిల్లులో సోదాలు చేసిన పోలీసులు 5 వాహనాలను సీజ్ చేశారని, దీనిపై కేసు పెట్టిన పోలీసులు... సదరు విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికే తీసుకురాలేదని తెలిపింది. ఇదంతా చూస్తుంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వేధింపులకు దిగుతున్నారని అర్థమవుతోందని వివరించింది.
ఈ పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు... పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రవితేజ.. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసుల తీరుపై జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని తెలిపారు. ఈ వాదనలు విన్న తర్వాత హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు డీజీపీ హాజరై.. పోలీసులు నిబంధనలు ఎందుకు పాటించడం లేదన్న విషయంపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
రైస్ మిల్లర్లు, వాహనదారులను రేషన్ బియ్యం పేరుతో పోలీసు అధికారులు వేధిస్తున్నారంటూ కర్నూలుకు చెందిన సౌదామిని రైస్ మిల్లు యాజమాన్యం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రేషన్ బియ్యం పేరిట నిత్యం తనిఖీలు చేస్తూ పోలీసులు మిల్లర్లతో పాటు వాహనదారులను వేధిస్తున్నారని ఆ సంస్థ తన పిటిషన్లో హైకోర్టుకు ఫిర్యాదు చేసింది. తనకు చెందిన మిల్లులో సోదాలు చేసిన పోలీసులు 5 వాహనాలను సీజ్ చేశారని, దీనిపై కేసు పెట్టిన పోలీసులు... సదరు విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికే తీసుకురాలేదని తెలిపింది. ఇదంతా చూస్తుంటే పోలీసులు ఉద్దేశపూర్వకంగానే వేధింపులకు దిగుతున్నారని అర్థమవుతోందని వివరించింది.
ఈ పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు... పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ సందర్భంగా పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది రవితేజ.. పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. పోలీసుల తీరుపై జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని తెలిపారు. ఈ వాదనలు విన్న తర్వాత హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణకు డీజీపీ హాజరై.. పోలీసులు నిబంధనలు ఎందుకు పాటించడం లేదన్న విషయంపై వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
Advertisement
Advertisement lz
More Telugu News

'పాప్కార్న్'లో ప్రతి సీన్ అందరికీ నచ్చుతుంది: అవికా గోర్
19 minutes ago

సీఎం కేసీఆర్ ను కలిసిన కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
23 minutes ago

జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్... స్టేషన్ బెయిల్ పై విడుదల
58 minutes ago

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
3 hours ago

'అమిగోస్' చూసిన ఎన్టీఆర్ ఇదేమాట చెప్పాడట!
3 hours ago

పునరాగమనంలో జడేజా అదుర్స్... ఆసీస్ 177 ఆలౌట్
3 hours ago

హైదరాబాదీలకు మరో పది రోజులపాటు ట్రాఫిక్ కష్టాలు
5 hours ago

పంటి నొప్పి వెనుక ఐదు కారణాలు..!
5 hours ago

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మీడియా అధినేత అరెస్ట్
6 hours ago

‘కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్ రాజ్ సంచలన కామెంట్స్
6 hours ago


తమిళనాడులో ఆవుకు సీమంతం వేడుక
6 hours ago
Advertisement
Video News

Microsoft Mogul Finds Love Again: Bill Gates Dating Widow Paula Hurd
18 minutes ago
Advertisement 36

Memorable Debut: BCCI Invites Families of Suryakumar and KS Bharat to Field
46 minutes ago

Chandrababu shocking comments on Phone Tapping
1 hour ago

PM Modi's Sarcasm Sends BJP MPs into Laughter in Parliament
1 hour ago

Chandrababu Press Meet- Live
1 hour ago

Revanth Reddy Goes Extra Mile: From Tribal Dance to Climbing School Walls In Padayatra
2 hours ago

CM Jagan congrats Andhra player KS Bharat on debuting with Indian Cricket Team
2 hours ago

Tension Rises During Nara Lokesh Yuva Galam Padayatra
3 hours ago

Thaman Rocks the E-Prix: Composer Performs Hyderabad Anthem with Special Guest Sai Dharam Tej
3 hours ago

A Heart-wrenching journey: Odisha man forced to walk miles with wife's body after death in AP
3 hours ago

Singer Yasaswi lands in controversy!
4 hours ago

Jawan from Bihar creates the World record by lifting 165 Kg with teeth
4 hours ago

Actress Samantha's latest workout video goes viral
4 hours ago

Jagapathi Babu brings smile to fans' faces with Kangaroo video, fun caption
5 hours ago

EC releases schedule for MLC elections in AP, Telangana
5 hours ago

Man narrowly escapes death in devastating road accident, disturbing visuals
6 hours ago