చంద్రబాబు నియోజకవర్గం కుప్పంకు చేరుకున్న జగన్
- సీఎం అయిన తర్వాత తొలిసారి కుప్పంకు వచ్చిన జగన్
- వైఎస్సార్ చేయూత మూడో విడత నగదు జమ కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
- కుప్పంలో రూ. 66 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయనున్న ముఖ్యమంత్రి
అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగిస్తారు. ఆ తర్వాత కుప్పం మున్సిపాలిటీకి సంబంధించిన రూ. 66 కోట్ల విలువైన పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారు. రూ. 11 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం తాడేపల్లికి తిరుగుపయనమవుతారు.