జమ్మూ కశ్మీర్ లో ఘోర బస్సు ప్రమాదం... 11 మంది మృతి
- పూంచ్ జిల్లాలో ఘటన
- మండి నుంచి సాజియాన్ వెళుతున్న మినీ బస్సు
- లోతైన లోయలోకి పడిపోయిన వైనం
- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా
కాగా, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్టు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.