ఈజిప్టులో ఓ చర్చిలో ఘోర అగ్నిప్రమాదం... 41 మంది మృతి
- కైరోలో అబు సిఫైనే చర్చిలో చెలరేగిన మంటలు
- తప్పించుకునే వీల్లేక మంటల్లో చిక్కుకున్న ప్రజలు
- వెంటనే సహాయక చర్యలు చేపట్టాలన్న ఈజిప్టు అధ్యక్షుడు
కాగా, ఈ చర్చి కాప్టిక్ ప్రజలకు చెందినది. మధ్యప్రాచ్యంలో కాప్టిక్ వర్గం అత్యంత పెద్దదైన క్రైస్తవ సమాజంగా గుర్తింపు పొందింది. ఈజిప్టు జనాభా 103 మిలియన్లు కాగా, అందులో 10 మిలియన్ల మంది కాప్టిక్ ప్రజలే. అయితే, ముస్లిం మెజారిటీ దేశం ఈజిప్టులో కాప్టిక్ ప్రజలపై హింస చోటుచేసుకుంటోంది.