మునుగోడులో గెలిచేది మేమే... బీజేపీకి మూడో స్థానమే!: మంత్రి జగదీశ్ రెడ్డి
- నల్గొండ జిల్లాలో మంత్రి పర్యటన
- ఈడీ పేరుచెబితే భయపడేది లేదని వెల్లడి
- కేసీఆర్ ఎవరికీ లొంగే రకం కాదని స్పష్టీకరణ
- వామపక్షాలు తమతో కలిసి రావాలని పిలుపు
బీజేపీ దుర్మార్గాలను బయటపెట్టే సత్తా సీఎం కేసీఆర్ కు మాత్రమే ఉందని పేర్కొన్నారు. ఈ పోరాటంలో వామపక్షాలు తమతో కలిసి వస్తాయని ఆశిస్తున్నామని మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడించారు. బీజేపీని ఓడించడమే లక్ష్యమని సీపీఎం, సీపీఐ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు.