యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపు.. కేసు నమోదు
- బాంబు పెట్టి చంపేస్తానంటూ లేఖ
- భారతీయ కిసాన్ మంచ్ జాతీయ అధ్యక్షుడికి లేఖ పంపిన నిందితుడు
- ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ ప్రారంభించిన పోలీసులు
యూపీలో కబేళాల మూసివేతకు, అతడి బెదిరింపు లేఖకు సంబంధం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ లేఖ విషయమై తివారీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ ప్రారంభించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు గతంలోనూ పలు సందర్భాల్లో బెదిరింపులు వచ్చాయి.