ఏపీలో బార్ల మద్యం పాలసీపై స్టేకు హైకోర్టు నిరాకరణ
- బార్ల కేటాయింపునకు జీవో జారీ చేసిన ప్రభుత్వం
- జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
- తదుపరి విచారణ ఆగస్టు 10కి వాయిదా
- కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం
విచారణ సందర్భంగా బార్ల మద్యం పాలసీలోని పలు అంశాలను ప్రస్తావించిన పిటిషనర్లు... వేలంలో పాల్గొనే వ్యాపారులు... తమకు బార్లు దక్కకపోతే వారు కట్టిన సొమ్మును నష్టపోతారని వాదించారు. ఈ పిటిషన్పై విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసిన హైకోర్టు... కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.