హైదరాబాద్లో మెట్రో పిల్లర్ను ఢీకొన్న బైక్.. ఇద్దరు కర్ణాటక యువకుల మృతి
- నగరంలోని బంధువుల ఇంటికి వచ్చిన యువకులు
- అతి వేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు
- కుటుంబ సభ్యులకు సమాచారం అందించామన్న పోలీసులు
ఈ ఘటనలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. యువకులిద్దరూ నగరంలోని వారి బంధువుల ఇంటికి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.