ఆసుపత్రి బెడ్పై అచేతనావస్థలో లాలూ!... అలా చూస్తూ నిలుచుండిపోయిన నితీశ్!
- మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైన లాలూ
- పాట్నాలోని పరాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైనం
- ఆసుపత్రికి వెళ్లి లాలూను చూసొచ్చిన నితీశ్ కుమార్
ఈ విషయం తెలుసుకున్న బీహార్ ముఖ్యమంత్రి, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) అధినేత నితీశ్ కుమార్ బుధవారం పరాస్ ఆసుపత్రికి వచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రి బెడ్పై అచేతనంగా పడుకున్న లాలూను ఆయన అలా చూస్తూ నిలబడిపోయారు.