మ్యాచ్ మూడ్రోజుల పాటు మా నియంత్రణలోనే ఉంది... కానీ!: టెస్టు ఓటమిపై కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరణ
05-07-2022 Tue 18:53
- బర్మింగ్ హామ్ లో టీమిండియా ఓటమి
- 7 వికెట్ల తేడాతో నెగ్గిన ఇంగ్లండ్
- అవకాశాలు వచ్చినా వినియోగించుకోలేకపోయామన్న ద్రావిడ్
- ప్రత్యర్థి జట్టును అభినందించాల్సిందేనని కామెంట్

తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేసి, రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ ముందు 378 పరుగుల లక్ష్యాన్ని ఉంచినా టీమిండియా ఓటమి తప్పించుకోలేకపోయింది. ఇంగ్లండ్ జట్టు అద్భుత రీతిలో చేజింగ్ చేసి మ్యాచ్ ను గెలవడంతో పాటు సిరీస్ ను సమం చేసింది. ఈ మ్యాచ్ లో టీమిండియాకు కూడా గెలుపు అవకాశాలు లభించినా, బుమ్రా నాయకత్వంలోని జట్టు సద్వినియోగం చేసుకోలేకపోయింది. దీనిపై టీమిండియా కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించారు.
మ్యాచ్ మూడ్రోజుల పాటు తమ నియంత్రణలోనే ఉందని, కానీ అదే తీవ్రతను చివరి వరకు కొనసాగించలేకపోయామని వెల్లడించారు. రెండో ఇన్నింగ్స్ లో పేలవంగా బ్యాటింగ్ చేయడమే కొంపముంచిందని అభిప్రాయపడ్డారు.
కానీ ఈ మ్యాచ్ లో విజయానికి ఇంగ్లండ్ ఆటగాళ్లు అర్హులేనని, ఆ క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందేనని అన్నారు. రూట్, బెయిర్ స్టో తిరుగులేని భాగస్వామ్యం నమోదు చేశారని, తమకు రెండు మూడు చాన్సులు లభించినా ఉపయోగించుకోలేకపోయామని తెలిపారు. మ్యాచ్ ఫలితం తమను నిరాశకు గురిచేసిందని ద్రావిడ్ పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనలోనూ ఇలాగే జరిగిందని, కొన్ని అవకాశాలు లభించినా ఉపయోగించుకోలేకపోయామని, దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గత కొన్నేళ్లుగా టీమిండియా టెస్టుల్లో ఎంతో పురోగతి సాధించిందని, ప్రత్యర్థి జట్టులోని 20 వికెట్లను పడగొట్టడంతో పాటు మ్యాచ్ లను కూడా గెలిచిందని, కానీ గత కొన్నినెలలుగా టీమిండియా ఈ అంశంలో వైఫల్యం చెందుతోందని వివరించారు. టెస్టు మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు ఫిట్ నెస్ ను, గెలుపు కాంక్షను కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
మ్యాచ్ మూడ్రోజుల పాటు తమ నియంత్రణలోనే ఉందని, కానీ అదే తీవ్రతను చివరి వరకు కొనసాగించలేకపోయామని వెల్లడించారు. రెండో ఇన్నింగ్స్ లో పేలవంగా బ్యాటింగ్ చేయడమే కొంపముంచిందని అభిప్రాయపడ్డారు.
కానీ ఈ మ్యాచ్ లో విజయానికి ఇంగ్లండ్ ఆటగాళ్లు అర్హులేనని, ఆ క్రెడిట్ వాళ్లకు ఇవ్వాల్సిందేనని అన్నారు. రూట్, బెయిర్ స్టో తిరుగులేని భాగస్వామ్యం నమోదు చేశారని, తమకు రెండు మూడు చాన్సులు లభించినా ఉపయోగించుకోలేకపోయామని తెలిపారు. మ్యాచ్ ఫలితం తమను నిరాశకు గురిచేసిందని ద్రావిడ్ పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా పర్యటనలోనూ ఇలాగే జరిగిందని, కొన్ని అవకాశాలు లభించినా ఉపయోగించుకోలేకపోయామని, దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గత కొన్నేళ్లుగా టీమిండియా టెస్టుల్లో ఎంతో పురోగతి సాధించిందని, ప్రత్యర్థి జట్టులోని 20 వికెట్లను పడగొట్టడంతో పాటు మ్యాచ్ లను కూడా గెలిచిందని, కానీ గత కొన్నినెలలుగా టీమిండియా ఈ అంశంలో వైఫల్యం చెందుతోందని వివరించారు. టెస్టు మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు ఫిట్ నెస్ ను, గెలుపు కాంక్షను కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
More Telugu News

రామోజీ ఫిలిం సిటీకి వెళ్లనున్న అమిత్ షా
5 hours ago

మూవీ రివ్యూ: 'తీస్ మార్ ఖాన్'
6 hours ago




శ్రీవారిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ
8 hours ago

భుజంలో నొప్పి.. నిర్లక్ష్యం మంచిది కాదు
9 hours ago
Advertisement
Advertisement
Video News

9 PM Telugu News: 19th August 2022
49 minutes ago
Advertisement 36

CM YS Jagan and CJI NV Ramana will share one stage tomorrow
2 hours ago

Telangana govt reacts on Narayana College student suicide attempt in college premises
2 hours ago

Upasana Konidela shares a video of Krishnashtami celebrations at home
3 hours ago

World record created by 5000 people performing sword stunts
3 hours ago

Chandrababu slams CM Jagan over MP Gorantla Madhav's viral video call
4 hours ago

Bilkins Bano issue: Minister KTR criticizes BJP; MLC Kavitha writes a letter to CJI
4 hours ago

Minister Errabelli Dayakar Rao 'Open Heart With RK'- Promo
5 hours ago

Live: Chandrababu slams YSRCP govt
6 hours ago

A non-bailable warrant issued against YouTuber Bobby Kataria
6 hours ago

Hyderabad: ENT surgeon Dr. N Vishnu Swaroop Reddy has achieved a rare feet
6 hours ago

Amit Shah Telangana tour schedule finalised
7 hours ago

Tense situation at Hyderabad's Narayana College; student lights himself on fire at principal's office
7 hours ago

Multiple people killed when two planes collide mid-air in US' California
7 hours ago

CM KCR finalises TRS MLA candidate in Munugode
8 hours ago

Promo: Bigg Boss Telugu season 6 starts Sept 4th- Nagarjuna Akkineni
8 hours ago