ప్రధాని ఆవిష్కరించనున్న అల్లూరి విగ్రహం వద్ద మంత్రి రోజా!... ఫొటోలు ఇవిగో!
- ఈ నెల 4న భీమవరానికి రానున్న ప్రధాని మోదీ
- అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న వైనం
- ప్రధాని కార్యక్రమ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు
ఈ ఏర్పాట్లను శనివారం జిల్లాకు చెందిన మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి మంత్రి ఆర్కే రోజా పరిశీలించారు. ఈ సందర్భంగా అల్లూరి విగ్రహం వద్ద నిలుచుని రోజా ఫొటోలు దిగారు. సదరు ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.