హెచ్ఐసీసీలో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు
02-07-2022 Sat 16:31
- మోదీతో సహా హాజరైన బీజేపీ అగ్ర నాయకత్వం
- మొత్తం 348 మంది ప్రతినిధులు హాజరు
- పార్టీ బలోపేతం దిశగా సమావేశాల్లో చర్చించనున్న నేతలు

హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ అగ్రనాయకత్వం మొత్తం హాజరయింది. బీజేపీ ముఖ్యమంత్రులు, పలువురు కేంద్రమంత్రులు సమావేశాలకు హాజరయ్యారు. మొత్తం 348 మంది ప్రతినిధులు హాజరయ్యారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. దీనికి తోడు దేశంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై కూడా చర్చించబోతున్నారు.
జాతీయ కార్యవర్గ సమావేశాలను జేపీ నడ్డా ప్రారంభించారు. మోదీ, జేపీ నడ్డా, పియూష్ గోయల్ మాత్రమే వేదికను అలంకరించారు. మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు వందేమాతరం గీతంతో సమావేశాలను ప్రారంభించారు. వేదికపై శ్యామప్రసాద్ ముఖర్జీ, భరతమాత, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ల ఫొటోలను ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగుతుండటం గమనార్హం. తెలంగాణలో పాగా వేసే దిశగా పార్టీ శ్రేణులకు బీజేపీ అగ్ర నాయకత్వం మార్గనిర్దేశం చేయబోతోంది.
జాతీయ కార్యవర్గ సమావేశాలను జేపీ నడ్డా ప్రారంభించారు. మోదీ, జేపీ నడ్డా, పియూష్ గోయల్ మాత్రమే వేదికను అలంకరించారు. మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు వందేమాతరం గీతంతో సమావేశాలను ప్రారంభించారు. వేదికపై శ్యామప్రసాద్ ముఖర్జీ, భరతమాత, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ల ఫొటోలను ఏర్పాటు చేశారు. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. 18 ఏళ్ల తర్వాత హైదరాబాద్ లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగుతుండటం గమనార్హం. తెలంగాణలో పాగా వేసే దిశగా పార్టీ శ్రేణులకు బీజేపీ అగ్ర నాయకత్వం మార్గనిర్దేశం చేయబోతోంది.
More Telugu News


కేజ్రీవాల్ ఒక అబద్ధాలకోరు: కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
14 minutes ago



రఘురామకృష్ణరాజు పిటిషన్ను కొట్టేసిన సుప్రీంకోర్టు
32 minutes ago


మూవీ రివ్యూ : 'మాచర్ల నియోజకవర్గం'
1 hour ago




ఇంటి అద్దెపై జీఎస్టీ కట్టాలా..?
3 hours ago

విషమంగానే హాస్యనటుడు రాజు శ్రీవాస్తవ ఆరోగ్యం
4 hours ago

సన్నీలియోన్ ఇంట ‘రాఖీ’ సందడి
4 hours ago

ఈ శునకానికి గిటార్ బాగా నచ్చేసినట్టుంది..!
5 hours ago
Advertisement
Video News

India at 75 gets first virtual museum; ISRO unveils new 3D space tech park – SPARK- Details
9 minutes ago
Advertisement 36

'Tears of Joy': India-Pak siblings reunited 75 years on, recall partition
50 minutes ago

Bimbisara 'Mirror' promo- Nandamuri Kalyan Ram
1 hour ago

How did PV Sindhu celebrate the win at CWG 2022?; Ace Shuttler tells Rajdeep Sardesai
1 hour ago

Alitho Saradaga interview promo with producer Ashwini Dutt
2 hours ago

YS Sunitha files a petition in Supreme Court on YS Viveka murder case
2 hours ago

Viral: Minister KTR shares his childhood pics with sister Kavitha
2 hours ago

TRS MLC Kavitha ties rakhi to Minister KTR
2 hours ago

Common man questions Minister Botsa Satyanarayana, audio clip goes viral
3 hours ago

Suma Kanakala makes fun with her brother on Raksha Bandhan day
3 hours ago

Miscreants vandalise Mother Mary statue in Andhra Pradesh
4 hours ago

Nithiin, wife Shalini watch Macherla Niyojakavargam together in Hyderabad theater
4 hours ago

Prithviraj reacts strongly on MP Gorantla Madhav's alleged nude video
4 hours ago

Vizag RK beach sand colour turns black
5 hours ago

Live: Minister Sabitha Indra Reddy releases EAMCET results
5 hours ago

Gas pipeline exploded in Coimbatore, shocking visuals
5 hours ago