తెలంగాణలో కాంట్రాక్టు లెక్చరర్లకు గుడ్ న్యూస్
- 148 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రయోజనం
- వీరి సర్వీసులు రెగ్యులరైజ్ చేసిన వైనం
- అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఈ ఉత్తర్వులతో రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న 148 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రయోజనం లభించనుంది. వీరి సర్వీసులు రెగ్యులరైజ్ కానున్నాయి.